ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ పాఠశాల విద్యా శాఖ, ఆర్థిక శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 1,800 మంది ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ప్రజాశక్తి-కాకినాడ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇపిఎఫ్ 1995 పెన్షనర్లు మంగళవారం స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద జిల్లా అధ్యక్షులు కె.రమణమూర్తి అధ్యక్షతన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
ప్రజాశక్తి-యంత్రాంగం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల మంగళవారం అవార్డులు ప్రదా
కాకినాడ ప్రతినిధి : మోడీ బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధానాలపై, దేశ ప్రజలను విడదీసే మతోన్మాదంపై పోరాడడమే స్వాతంత్రోద్యమ అమరవీరులకు మనమిచ్చే ఘన నివాళి అని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శే