Kakinada

Aug 23, 2023 | 15:53

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశా

Aug 23, 2023 | 15:40

ప్రజాశక్తి-ఏలేశ్వరం (కాకినాడ) : కాకినాడ జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పైలా సుభాష్‌ చంద్రబోస్‌ పుట్టినరోజు వేడుకలు ఏలేశ్వరంలో అభిమానులు కార్యకర్తలు ఘనంగా

Aug 23, 2023 | 15:10

ప్రజాశక్తి - సామర్లకోటరూరల్‌ (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-1లో సామర్లకోటకు చెందిన తర్లంపూడి చైతన్య మొదటి ప్రయత్నంలో

Aug 22, 2023 | 18:11

ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం మండలం ఆనూరు దళితపేటలోని ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మించుకుని 20 ఏళ్లుగా జీవిస్తున్నప్పటికీ అధికారులు కాలనీలో

Aug 22, 2023 | 15:16

ప్రజాశక్తి-కాకినాడ : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో నమోదైన సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ డా.కృతికాశుక్లా అధికారులను ఆదేశించా

Aug 21, 2023 | 23:27

ప్రజాశక్తి-ఏలేశ్వరం రైతన్నలను గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

Aug 21, 2023 | 23:24

ప్రజాశక్తి-కాకినాడ శ్రామిక మహిళల ఆర్థిక, సాంఘిక, రాజకీయ భద్రత కోసం పోరాటం చేయాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ జి.బేబీరాణి పిలుపునిచ్చారు.

Aug 21, 2023 | 23:21

ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో దళితుల శ్మశాన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు.

Aug 21, 2023 | 23:17

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

Aug 21, 2023 | 22:51

ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో పోరాటం సాగిస్తే ప్రత్యేక హోదా సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ పిలుపునిచ్చారు.

Aug 20, 2023 | 23:41

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ సిపిఎం కాకినాడ రూరల్‌ మండల కన్వీరన్‌గా తిరుమలశెట్టి నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

Aug 20, 2023 | 23:39

ప్రజాశక్తి-అన్నవరం అన్నవరం దేవస్థానం కొండపైన కొత్తగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు వల్ల నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించవచ్చని ఎపిఇఆర్‌సి చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జున రెడ్డి అన్నారు.