Kakinada

Sep 25, 2023 | 23:12

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన చేయడానికి వెళుతున్న అంగన్‌వాడీలను పోలీసు లు

Sep 25, 2023 | 00:16

ప్రజాశక్తి -యంత్రాంగం చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం దీక్షలు, ర్యాలీలు కొనసాగాయి. కాకినాడ కార్పొరేషన్‌ కాకినాడలో మత్స్యకారులు వినూత్నంగా నిరసన చేపట్టారు.

Sep 25, 2023 | 00:13

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌ తమ సమస్యలపై విజయవాడ అలంకార్‌ సెంటర్లో సోమవారం చేపట్టిన మహా ధర్నాకు వెళుతున్న సుమారు 70 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను ఆదివారం రాత్రి సామర్లకోట రైల్వే స్టేషన్‌లో పోలీసులు

Sep 25, 2023 | 00:10

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సామూహిక మరుగుదొడ్లు అవసరమని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు.

Sep 24, 2023 | 16:19

ప్రజాశక్తి - పెద్దాపురం : ఎల్ఐసి పరిరక్షణ కోసం,ఏజెంట్ల సమస్యలు పరిష్కారం కోసం అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్ఐసి జోనల్ కార్యాలయం వద్ద ఏజెంట్లు తలపెట్టిన ధర్నాలో అందరూ పాల్గొని

Sep 24, 2023 | 00:05

ప్రజాశక్తి-గండేపల్లి ఆదిత్య గ్రూప్‌ ఆఫ్‌ ఫార్మసీ కళాశాలల ఆధ్వర్యంలో 22, 23 తేదీల్లో రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సు శనివారం విజయవంతంగా ముగిసింది.

Sep 23, 2023 | 23:58

ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్‌ రెక్కాడితేనే కానీ డొక్కాడని కుటుంబాలు వాళ్లవి. రోజూ వచ్చిన కూలి డబ్బులతోనే పూట గడిచేది.

Sep 23, 2023 | 23:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రజలపై విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 27న కాకినాడ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని పలువురు వామపక్షాల నాయకులు పిలుపు ఇచ్చారు.

Sep 23, 2023 | 14:55

ప్రజాశక్తి - పెద్దాపురం : మహిళలు, బాలింతలు, గర్భిణీలు పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్ ఉమాదేవి అన్నారు.

Sep 23, 2023 | 13:45

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ) : సోలార్‌ మిషన్‌ ద్వారా ఎండు చేపల తయారీ విధానాన్ని ఉప్పాడ మహిళా సమైక్య కార్యాలయంలో మచ్చికర మహిళలకు శిక్షణ కార్యక్రమం చ

Sep 22, 2023 | 23:22

ప్రజాశక్తి-యంత్రాంగం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రమాదంలో పడిందని పలువురు టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పలుచోట్ల పార్టీ ఆధ్వర్యాన నిరసన దీక్షలు చేపట్టారు.

Sep 22, 2023 | 23:16

ప్రజాశక్తి - కాజులూరు దళితుల హక్కుల సాధన కోసం ఈ నెల 29 విజయవాడలో చేపట్టిన దళిత రక్షణ మహాధర్నా పోస్టర్‌ను కుయ్యేరులో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్‌.శ్