Kakinada

Oct 10, 2023 | 00:01

ప్రజాశక్తి-యంత్రాంగం వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును విడుదల చేసే వరకూ పోరాటం ఆగదని పలువురు టిడిపి నాయకులు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ ఆధ్వర్యాన దీక్షలు, నిరసనలు కొనసాగాయి.

Oct 09, 2023 | 23:55

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజలకు చేరువగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని పలువురు అన్నారు.

Oct 09, 2023 | 23:49

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం -స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతప్తికరమైన పరిష్కారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.

Oct 09, 2023 | 23:39

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో అన్ని మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల పరిధి, కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువయ్యింది.

Oct 09, 2023 | 15:22

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం- వాలు తిమ్మాపురం రహదారిలోని టిడ్కో కాలనీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం వ

Oct 09, 2023 | 00:11

ప్రజాశక్తి-యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన నిరసనలు, దీక్షలు ఆదివారం కొనసాగాయి.

Oct 09, 2023 | 00:09

ప్రజాశక్తి-కాకినాడ దేశంలో ప్రజాస్వామ్యంపై బిజెపి దాడి చేస్తోందని దానికి వైసిపి, టిడిపి, జనసేన వంతపాడుతున్నాయని సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ విమర్శించారు.

Oct 09, 2023 | 00:04

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత తమకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని ఆశించినా ప్రయోజనం ఏమీ లేదని ఎపిఎస్‌ ఆర్టీసీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Oct 08, 2023 | 15:46

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ) : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నిరసిస్తూ ప్రతిపాడులో 27వ రోజున మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు.

Oct 06, 2023 | 23:17

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యం అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని పలువురు అన్నారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించారు.

Oct 06, 2023 | 23:14

ప్రజాశక్తి-పిఠాపురం విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.

Oct 06, 2023 | 23:11

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌తోపాటు ఆరుగురు జర్నలిస్టులపై ఎన్‌ఐఎ అక్రమ దాడి, అరెస్టులను నిరసిస్తూ శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్ద ఆంద్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల