Kakinada

Oct 15, 2023 | 22:02

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు మద్యపాన వ్యతిరేక ప్రచార సమితి నాయకులు విన

Oct 15, 2023 | 22:00

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యాన చేతులు కట్టుకుని ఆదివారం పలుచోట్ల నిరసనలు తెలపారు.

Oct 15, 2023 | 21:51

ప్రజాశక్తి-కాకినాడ భారత రాజ్యాంగం శాస్త్రీయ దృక్పథంతో కూడినదని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు.

Oct 15, 2023 | 21:43

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మోడీ పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసఱావు అన్నారు.

Oct 15, 2023 | 17:26

ప్రజాశక్తి కాకినాడ : డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం ప‌రితపించేవారే నిజమైన విద్యార్ధుల‌ని స‌త్య స్కాన్ అండ్ డ‌యాగ్నోస్టిక్స్ ఛీఫ్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ క

Oct 15, 2023 | 16:20

ప్రజాశక్తి-అన్నవరం(కాకినాడ) : అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి మహౌత్సవాలను దేవస్థానం అధికారులు ఆరంభించారు.

Oct 14, 2023 | 23:24

ప్రజాశక్తి-యంత్రాంగం చంద్రబాబుకు మద్దతుగా టిడిపి ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా పలుచోట్ల శనివారం బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు.

Oct 14, 2023 | 23:22

ప్రజాశక్తి-పిఠాపురం, తాళ్లరేవు దళిత సమస్యల పరిష్కారం కోసం ఆదివారం కాకినాడలో నిర్వహిస్తున్న రాష్ట్ర దళిత సదస్సును జయప్రదం చేయాలని కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం పిలుపు ఇచ్చారు.

Oct 14, 2023 | 23:19

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి నిత్యం అన్నిచోట్లా వివక్షకు గురవుతున్న దళితులకు ఆఖరి మజిలీ కోసం కూడా అవస్థలు తప్పడం లేదు. కేటాయించిన శ్మశాన వాటికలను సైతం ఆక్రమించుకుంటున్నారు.

Oct 13, 2023 | 23:09

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ ఈ నెల 22న రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా మహాసభ విజయవంతం అవ్వాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

Oct 13, 2023 | 22:57

ప్రజాశక్తి-కాకినాడ దళిత సమస్యల పరిష్కారానికై ప్రత్యామ్నాయ విధానాల కోసం కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడ సూర్య కళామందిరంలో ఈ నెల 15వన నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి దళిత సదస్సును విజయవంతం చేయాలని సిపిఎం

Oct 13, 2023 | 22:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి సమాజంలో దళితులపై చిన్నచూపు ఇంకా తగ్గలేదు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ చట్టం అమలులో నిర్లక్ష్యం కారణంగా దళితులపై నేటికీ వివక్ష కొనసాగుతూ వస్తోంది.