Kakinada

Oct 22, 2023 | 00:24

ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి సాయిధ దళాలు, పోలీసు అమరవీరుల త్యాగాలు ఎనలేనివని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు.

Oct 22, 2023 | 00:21

ప్రజాశక్తి-కాకినాడ నేడు దేశంలో మత ఉన్మాదం పెట్రేగిపోతుందని దాన్ని తిప్పికొట్టి మతసామరస్యాన్ని కాపాడమే అమరవీరులకు నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులడు ఎవి.నాగేశ్వరరావు అన్నారు.

Oct 22, 2023 | 00:12

ప్రజాశక్తి - తాళ్లరేవు వారంతా పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సజ్జాపురం గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబాలకు చెందిన స్నేహితులు.

Oct 21, 2023 | 23:39

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి యు.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన పెనుమల్లు తాతబ్బాయి నాలుగేళ్లుగా 5 ఎకరాలు కౌలుకు సాగు చేస్తున్నాడు.

Oct 20, 2023 | 23:18

ప్రజాశక్తి - తాళ్లరేవు, యు.కొత్తపల్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతుందని ముమ్మడివరం ఎఎంసి. చైర్మన్‌ కుడుపూడి శివన్నారాయణ అన్నారు.

Oct 20, 2023 | 23:15

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాల్లో చేనేత ఉత్పత్తులకు విస్తత ప్రచారం, ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 20 నుండి 24వ తేదీ వరకూ 5 రోజుల పాటు హ్యాండ్‌ లూమ్‌ ఎక్స్‌పోను నిర్వహిస్తున్నట్టు కల

Oct 20, 2023 | 23:11

ప్రజాశక్తి -సామర్లకోట రూరల్‌, యు.కొత్తపల్లి చంద్రబాబు అరెస్ట్‌ రిమాండ్‌పై కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తూ శుక్రవారం సామర్లకోటలోని 25, 26 వార్డుల్లో బాబుతో నేను ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Oct 20, 2023 | 23:09

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎస్‌సి, ఎస్‌టి ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం నిర్వహిస్తున్న ప్రత్యేక స్పందన కార్యక్రమానికి వచ్చిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలన

Oct 20, 2023 | 23:07

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం కొనసాగుతుందని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.చక్రవర్తి అన్నారు.

Oct 20, 2023 | 23:04

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎంతో ఘన చరిత్ర కలిగిన కాకినాడ నగరంలో దీర్ఘకాలిక సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.

Oct 20, 2023 | 16:26

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి(కాకినాడ) : నాగులపల్లి సొసైటీ ద్వారా రెండు కోట్ల రూపాయలను రైతు నేస్తం రుణాల కింద 19 మంది రైతులకు అందువడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు అబిరెడ్డి రామ

Oct 19, 2023 | 22:40

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ నగర సంస్థ పరిధిలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) వాహన డ్రైవర్లకు సకాలంలో జీతాలు ఇప్పించాలని గురువారం నగర పాలక కమిషనర్‌ నాగ నరసింహారావుకు సిఐటియు ఆధ్వర్యంలోకలిసి విన్నవిం