Kakinada

Oct 27, 2023 | 23:16

ప్రజాశక్తి-పిఠాపురం పట్టణంలోని ఎంఆర్‌సి భవన్‌లో ఎంఇఒ నారాయణదాసు శుక్రవారం జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్‌ సంబరాలు-2023 పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Oct 27, 2023 | 23:13

ప్రజాశక్తి-కాకినాడ ఎస్‌సి, ఎస్‌టిలపై దాడుల్లో బాధిత కుటుంబాలకు సత్వరం సహాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అన్నారు.

Oct 27, 2023 | 22:56

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి అతి కొద్ది వేతనంతో కుటుంబాలను పోషించుకోలేక మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

Oct 27, 2023 | 16:25

ప్రజాశక్తి-కాకినాడ : ఉగ్రవాద యుద్ధాల వలన మానవాళికి పెనుముప్పు వాటిల్లుతుందని ప్రపంచ శాంతి సమాఖ్య పేర్కొంది.

Oct 26, 2023 | 22:38

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ పెద్ద మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడుపుతున్న పేదదల పాధిని ఎంఎల్‌ఎ ద్వారంపూడి దెబ్బకొట్టి తను అనుచరులకు లబ్ధి చేకూరిస్తున్నారని సిటీ మాజీ ఎం

Oct 26, 2023 | 22:30

ప్రజాశక్తి-యంత్రాంగం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు.

Oct 26, 2023 | 22:28

ప్రజాశక్తి-కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో పెద్దాపురం, కాకినాడ సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారులతో ఎస్‌పి ఎస్‌.సతీష్‌ కుమార్‌ గురువారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

Oct 26, 2023 | 22:24

ప్రజాశక్తి-కాకినాడ ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా గురువారం ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కృతికా శుక్లా అన్నారు.

Oct 26, 2023 | 22:19

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి కాకినాడ, అనకాపల్లి జిల్లాల సరిహద్దులో ఉన్న తాండవ సుగర్‌ చక్కెర పరిశ్రమ క్రషింగ్‌ నిలిచిపోవడంతో ఇటు రైతులు ఆందోళనకు గురవుతుండగా భారీగా పేరుకుపోయిన బకాయిలు మూడేళ్లుగా విడ

Oct 25, 2023 | 22:05

ప్రజాశక్తి - పెద్దాపురం పోలీసు శాఖలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా నేరాల అదుపుకు కృషి జరుగుతోందని ఏలూరు రేంజ్‌ డిఐజి అశోక్‌ కుమార్‌ అన్నారు.

Oct 25, 2023 | 22:03

ప్రజాశక్తి-కాకినాడ వైసిపి అరాచక పాలనపై పోరాటమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు పని చేస్తాయని ఆ పార్టీల నాయకులు తెలిపారు.

Oct 25, 2023 | 21:58

ప్రజాశక్తి-ఏలేశ్వరం ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత ప్రసాద్‌ వల్ల వైసిపి తీవ్ర నష్టం చవి చూడాల్సి వస్తోందని మాజీ ఎంఎల్‌ఎ వరుపుల సుబ్బారావు అన్నారు.