Guntur

Jul 06, 2023 | 23:22

దుగ్గిరాల: పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండా లని దుగ్గిరాల పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ అబ్దుల్‌ రెహ మాన్‌ అన్నారు.

Jul 06, 2023 | 23:22

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మొండిచేయి చూపింది.

Jul 06, 2023 | 23:20

తాడేపల్లి: రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలో గుంటూరు ఛానల్‌ రెగ్యులేటర్‌ దగ్గర నుంచి కొండవీటి వాగు వరకు 1.5 కిలోమీటర్లు తారురోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇంజనీర

Jul 06, 2023 | 23:20

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని జెట్టిమిట్ట బజారులోని ధూపాటి సుబ్బారావు ఇంట్లో నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్న

Jul 06, 2023 | 23:19

ప్రజాశక్తి- మేడికొండూరు : బాలిక మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు.

Jul 06, 2023 | 23:18

గుంటూరు: పశువులు, జంతువుల నుండి మానవులకు వ్యాపించే ప్రాణాంతకమైన జునోటిక్‌ వ్యాధుల పట్ల అప్ర మత్తంగా ఉండాలని అవగాహన సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Jul 06, 2023 | 23:15

ప్రజాశక్తి-తెనాలి : భారీ వర్షానికి ముంపుకు గురైన పంట పొలాలను రైతు సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి గురువారం పరిశీలించారు.

Jul 06, 2023 | 23:13

ప్రజాశక్తి - మేడికొండూరు : కార్మికులు లౌకిక స్ఫూర్తిని పెంపొందించుకోవాలని, ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డివైఎఫ్‌ఐ)

Jul 06, 2023 | 11:55

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగరంలోని హిందూ కాలేజీ సెంటర్లో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు నివాళులర్ప

Jul 06, 2023 | 01:05

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇప్పటిదాకా ఒకే ఊరిలో కలిసి బతుకుతున్నామని, ఇదే ఊరిలో ఉన్నచోటనే ఇళ్లస్థలాలకు పట్టాలిచ్చి తమ జీవనోపాధికి తోడ్పడాలని పేదలు కోరారు.

Jul 06, 2023 | 01:03

ప్రజాశక్తి-గుంటూరు : కౌలు రైతులందరికీ సీసీఆర్‌సి కార్డులు మంజూరు అయ్యేలా వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని

Jul 06, 2023 | 00:59

ప్రజాశక్తి-గుంటూరు : సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్మెంట్‌లో భాగంగా నగరంలో చేపట్టిన గార్బేజ్‌ ట్రాన్సఫర్‌ స్టేషన్లు (జిటిఎస్‌), ఈ-ఆటోల ఛార్జింగ్‌ పాయింట్స్‌ ఏర్పా