Guntur

Sep 03, 2023 | 22:21

గుంటూరు: విశాల ఐక్యత ద్వారా ఫాసిజాన్ని ఓడించటమే కార్మిక వర్గం ముందున్న కర్తవ్యమని పౌరహక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు.

Sep 03, 2023 | 22:17

గుంటూరు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రైవేటు ఉపా ధ్యాయులు, అధ్యాకులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

Sep 03, 2023 | 22:14

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : బాపట్ల జిల్లా సంతమాగులూరు వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Sep 03, 2023 | 22:10

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : ఉమ్మడి జిల్లాలో ఒకవైపు అనధికారికంగా విద్యుత్‌ కోతలు అమలు అవుతున్నాయి.

Sep 03, 2023 | 22:09

ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు మరిచి, ఉపాధి అవకాశాలను నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతున్నారని సిపిఎం జిల్లా క

Sep 03, 2023 | 12:15

తాడికొండ (గుంటూరు) : గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ శివారులో జరిగింది.

Sep 02, 2023 | 00:55

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజధాని అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు గత నెల 3వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులప

Sep 02, 2023 | 00:53

ప్రజాశక్తి-గుంటూరు : నూతన జాతీయ విద్యావిధానం వల్ల పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతారని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు.

Sep 02, 2023 | 00:51

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రచా

Sep 02, 2023 | 00:46

ప్రజాశక్తి-తెనాలి : రైతు ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ఢిల్లీ రైతాంగ ఉద్యమస్ఫూర్తితో తిప్పికొడతామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జొన్నా శివశంకరరా

Sep 02, 2023 | 00:45

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలు ఆశించినంత స్థాయిలో ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించేలా ఉద్యోగులు బాధ్యతగ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్

Sep 02, 2023 | 00:43

ప్రజాశక్తి-గుంటూరు : భారత్‌దేశం వేదికగా జరగబోయే జీ20 సదస్సు ద్వారా భారత్‌-యూకే మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ