Guntur

Sep 12, 2023 | 23:21

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గత ప్రభుత్వ హయంలో చేపట్టిన భూగర్భ డ్రెయినేజి పనులను పూర్తిగా పక్కన పెట్టినట్టు తెలిసింది.

Sep 11, 2023 | 23:56

తుళ్లూరు: అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి స్థానిక రైతు దీక్షా శిబి రం వద్ద రైతులు, మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు.అమరావతి రాజధానికి అండగా నిలిచేవారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవ

Sep 11, 2023 | 23:55

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా బంద్‌

Sep 11, 2023 | 23:48

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు దాదాపు అన్ని మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్

Sep 11, 2023 | 23:46

ప్రజాశక్తి తెనాలి : మతిస్థిమితం లేని మహిళ ఓ బాలుడితో సహా అదశ్యమైన కేసును పోలీసులు చాకచక్యంగా గంటల వ్యవధిలోనే చేధించారు.

Sep 11, 2023 | 23:43

ప్రజాశక్తి-తెనాలి : గ్రామంలో ఉన్న చెరువు ప్రజలను కష్టాల ఊబిలోకి నెడుతోంది. చెరువు నిండితే నీరు బయలకు పోయే మార్గంలేదు. గతంలో ఉన్న తూములు మూసుకు పోయాయి.

Sep 11, 2023 | 23:42

తాడేపల్లి: సమాజంలో మహిళా సాధికారతకు కుట్టు శిక్షణా కేంద్రాలు ఉపయోగపడతాయని విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పిన్నమనేని మురళీకృష్ణ చెప్పారు.

Sep 11, 2023 | 23:40

ప్రజాశక్తి - గుంటూరు, పల్నాడు జిల్లాల విలేకర్లు : టిడిపి అధినేత అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో గుంటూరు, ప

Sep 11, 2023 | 23:39

పెదనందిపాడు రూరల్‌: గ్రామంలో ఇటీవల అభివృద్ధి కుంటుపడుతుందంటూ వార్డు సభ్యులు గ్రామస్తులు ఇటీవల గుంటూరు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం డి ఎల్‌ పి ఓ లక్ష్మణ్‌ రావు పె

Sep 11, 2023 | 12:12

గుంటూరు : నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మామపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు.

Sep 10, 2023 | 23:09

ప్రజాశక్తి-తాడేపల్లి : బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా కళారూపాలు తయారు చేసి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ప్రజానాట్య మండలి రా

Sep 10, 2023 | 23:06

ప్రజాశక్తి - ఎఎన్‌యు : బోధన , పరిశోధన, క్రీడా, సాంస్కృతిక, మౌలిక సదుపాయాలు కల్పన వంటి విషయాల్లో అంచలంచెలుగా ఎదుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేగంగ