Guntur

Sep 17, 2023 | 23:25

ప్రజాశక్తి - మంగళగిరి : ప్రతి ఇంట్లోని కుటుంబీకులు ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో భాగంగా ప

Sep 17, 2023 | 23:23

ప్రజాశక్తి - మంగళగిరి : అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు డిమాండ్‌

Sep 17, 2023 | 23:21

ప్రజాశక్తి-గుంటూరు : ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం గుంటూరు జిల్లా, రాష్ట్ర మహాసభలు ఆదివారం స్థానిక గొట్టిపాటి కళ్యాణ మండపంలో నిర్వహించారు.

Sep 17, 2023 | 23:20

ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ జఠిలమవుఏతోంది. పెరుగుతోన్న జనాభా, వాహనాల వినియోగానికి అనుగుణంగా రోడ్లు లేవు.

Sep 17, 2023 | 23:18

ప్రజాశక్తి-మంగళగిరి : వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 29వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నాలో వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని

Sep 17, 2023 | 23:17

ప్రజాశక్తి - చేబ్రోలు : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వివక్షత లేకుండా అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాల లబ్ధిని వైసిపి ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర

Sep 17, 2023 | 23:15

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : భూమి ఉన్న రైతుల కంటే భూమి లేని కౌలు రైతులు మరింత సంక్షోభంలో చిక్కుకున్నారు.

Sep 17, 2023 | 23:14

ప్రజాశక్తి-తాడేపల్లి : పేదల ఇళ్లజోలికొస్తే ఊరుకునేదిలేదని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు హెచ్చరించారు.

Sep 17, 2023 | 23:13

ప్రజాశక్తి-గుంటూరు : ఇండియన్‌ స్వచ్ఛ లీగ్‌ 2.0 లో భాగంగా ఆదివారం నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3978 మంది యువతతో మ

Sep 15, 2023 | 23:19

పెదనందిపాడు: పెదనందిపాడుకు చెందిన సిపిఎం అభిమాని మద్దూరు చిట్టెమ్మ (74) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు.

Sep 15, 2023 | 23:08

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: పల్నాడు జిల్లాలో ఈఏడాది రైతులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతున్నాయి.

Sep 15, 2023 | 23:07

ప్రజాశక్తి-గుంటూరు : రైల్వే రంగం పరిరక్షణకు ప్రజలు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని ఆలిండియా లోకో రన్నింగ్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.గ