Guntur

Oct 05, 2023 | 23:12

తాడేపల్లి: విజయవాడ నవజీవన్‌ బాలభవన్‌ ఆధ్వర్యంలో తాడే పల్లి పట్టణంలోని నులకపేట వద్ద ఎపి గిడ్డంగుల సంస్థ ముఠా కార్మికులకు గురువారం బాలల పరిరక్షణపై అవ గాహనా కార్యక్రమం నిర్వహించారు.

Oct 05, 2023 | 23:08

తాడికొండ: ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా తాడికొండ మండలం రావెలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబి రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణు

Oct 05, 2023 | 00:44

ప్రజాశక్తి - తాడేపల్లి : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర తాడేపల్లిలో రెండోరోజైన బుధవారం ఉత్సాహంగా సాగింది.

Oct 05, 2023 | 00:42

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన మిర్చి పైరు ఇచ్చే దిగుబడులపై రైతుల్లో ఆశనిరాశలు వ్యక్తం అవ

Oct 05, 2023 | 00:41

ప్రజాశక్తి - చేబ్రోలు : ఎలుకల బారి నుండి పైరును కాపాడుకోవడానికి సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని రైతులకు అధికారులు సూచించారు.

Oct 05, 2023 | 00:40

ప్రజాశక్తి - మంగళగిరి : రవాణా రంగ కార్మికులకు ప్రమాదకరమైన జీవో 21 రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, భారీగా పెంచిన ఫీజులు పెనాల్టీలు తగ్గించా

Oct 05, 2023 | 00:33

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల సమయంలోనే రాజకీయాలపై దృష్టి సారించాలని మిగిలిన సమయంలో అభివద్ధి కోసం కషి చేయాలని విశ్రాంత ఐ

Oct 05, 2023 | 00:32

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2024 ఓటర్ల జాబితా రూపొందించడానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రా

Oct 05, 2023 | 00:31

ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌) ఎముకలు, కీళ్ళ విభాగం మూడో యూనిట్‌ వైద్యులు ఆపరేషన్‌ అవసరం లేకుండానే వంకర

Oct 05, 2023 | 00:27

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : పారిశ్రామిక వేత్త తులసి రామచంద్రప్రభు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై కార్పొరేషన్‌ రెవెన్యూ విభాగ ఆ

Oct 04, 2023 | 00:35

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో ఏడురోజుల శిశువు కిడ్నాప్‌ కలకలం రేపింది.

Oct 04, 2023 | 00:33

ప్రజాశక్తి-తాడేపల్లి : వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి మత భావాలను జొప్పిస్తున్న కేంద్రంలో పరిపాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వం దిగిపోవాల్సిందేనని సిపిఎం కేం