Guntur

Oct 09, 2023 | 00:16

ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడితో మృతిచెందిన తాడేపల్లి పట్టణంలోని ముగ్గురోడ్డుకు చెందిన ఆశ కార్యకర్త రేపూడి కృపమ్మ కుటుంబానికి ఆదివారం టిడిపి తరుపున ఎ

Oct 09, 2023 | 00:14

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం కుంచనపల్లిలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు.

Oct 09, 2023 | 00:12

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంబిఎ మీడియా మేనేజ్మెంట్‌, ఎంబిఎ టెక్నాలజీ మేనేజ్మెంట్‌ కోర్సులకు దరఖాస్తు

Oct 09, 2023 | 00:10

ప్రజాశక్తి-తెనాలి : రోడ్ల దుస్థితిపై రోడ్లు భవనాల శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కనీస మరమ్మతులు కూడా చేపట్టడం లేదు.

Oct 09, 2023 | 00:03

ప్రజాశక్తి-గుంటూరు : గత రెండ్రోజులుగా రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ పరిధిలో నిర్వహిస్తున్న డిఆర్‌ఎం కప్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా సాగుతున్నాయి.

Oct 09, 2023 | 00:01

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్‌ : అండర్‌ - 19 పురుషుల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ పోటీలు ఈనెల 12వ తేదీ నుంచి మంగళగిరి, మూలపాడు క్రికెట్‌ స్టేడియం లలోని మూడు

Oct 08, 2023 | 23:56

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు సూపరింటెండెంట్‌ డ

Oct 08, 2023 | 00:09

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గత సీజన్‌లో ఎదురైన నష్టాలతో ఈ ఏడాది పసుపు రైతుల్లో ఉత్సాహం తగ్గింది. అమ్మబోతే అడవి... కొనబోతే కొరివి..

Oct 08, 2023 | 00:08

ప్రజాశక్తి-తాడేపల్లి : పని ఒత్తిడి, అధికారుల వేధింపుల కారణంగా మృతి చెందిన ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబానికి న్యాయం కోసం చేపట్టిన పోరాటం ఫలించింది.

Oct 08, 2023 | 00:06

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : దళితులెవరైనా చనిపోతే ఖననం చేసేందుకు శ్మశాన స్థలాలూ లేవని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆందోళన వెలిబుచ్చా

Oct 08, 2023 | 00:00

తాడేపల్లి రూరల్‌: కెఎల్‌ డీమ్డ్‌ యూనివర్శిటీలో ఆయా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విదేశీ యూనివర్శిటీలలో ప్రత్యేక రాయితీలతో పాటు ఉపకార వేతనాలు కూడా అందిస్తున్నారని కెఎల్‌ అంతర్జా

Oct 07, 2023 | 23:55

తాడేపల్లి: మహిళలు అభివృద్ధి చెందితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.