Guntur

Oct 16, 2023 | 00:48

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో మొదటిసారిగా నిర్వహించిన డిఆర్‌ఎం కప్‌ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి.

Oct 16, 2023 | 00:45

ప్రజాశక్తి - మంగళగిరి : ప్రజలపై ప్రభుత్వం మోపుతున్న విద్యుత్‌ భారాల తీవ్రతకు నిదర్శనంగా పట్టణంలోని షరాఫ్‌ బజార్లో ఉండే జె.చలపతిరావుకు వచ్చిన కరెండు బిల్ల

Oct 16, 2023 | 00:41

ప్రజాశక్తి-గుంటూరు : వైసిపి ప్రభుత్వానికి ప్రజలు షాక్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందని సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె.నళినీకాంత్‌, కె.మాల్యాద్రి అన్నారు.

Oct 16, 2023 | 00:40

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పైర్లను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎన్‌.వెం

Oct 16, 2023 | 00:37

ప్రజాశక్తి-గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ గుంటూరు, పల్నాడు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నుకున్నారు.

Oct 16, 2023 | 00:36

ప్రజాశక్తి-తెనాలి : పట్టణ పరిశుభ్రత, పారిశుధ్యం మెరుగులో కీలకంగా ఉన్న ప్రజారోగ్య విభాగాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది.

Oct 15, 2023 | 00:35

గుంటూరు జిల్లా ప్రతినిధి: కేన్సర్‌ బారిన పడి చివరి దశలో ఉన్న వారికి సంతోష కర జీవితం అందించేందుకు వాలంటీర్లు పని చేయాలనీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అన్నారు.

Oct 15, 2023 | 00:32

ప్రజాశక్తి-గుంటూరు సిటి : గుంటూరు రేంజ్‌ పరిధిలో రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు శని ఆదివారాల్లో నిర్వహిస్తున్న ఎస్‌ఐ తుది రాత పరీక్షల కేంద్రాలను రే

Oct 15, 2023 | 00:31

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో అవసరం మేరకు వర్షాలు లేకపోవడం, కాల్వలకు చాలినంత నీటి సరఫరా లేక కృష్ణా డెల్టాలో సేద్యానికి ఈఏడాది నీటికొరత

Oct 15, 2023 | 00:24

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరులోని అడవితక్కెళ్లపాడు వద్ద నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి ఆర్‌.కె.రోజా శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారం

Oct 15, 2023 | 00:23

ప్రజాశక్తి - దుగ్గిరాల : మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల పరిధిలోని 26 వేల ఎకరాలకు నీరందించే హైలెవెల్‌ ఛానల్‌ నిర్మాణానికి రూ.కోటి కేటాయించకపోవడం

Oct 15, 2023 | 00:21

ప్రజాశక్తి-తెనాలిరూరల్‌ : వరిపైరు పొట్టదశలో ఉందని, ఈ క్రమంలో పొలాలకు నీరందక రైతులు లబోదిబోమంటున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.