ఏలూరు ప్రతినిధి, ఏలూరు అర్బన్:పోలవరం పోరుకేక యాత్రతో శనివారం ఏలూరు నగరం దద్దరిల్లింది. తంగెళ్లమూడిలో ప్రారంభమై ఏలూరు నగరం మీదుగా హనుమాన్ జంక్షన్ వరకూ సాగింది.
ప్రజాశక్తి-ఏలూరు : ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి కుల, మత, ప్రాంతీయ పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతివారికి సంక్షేమ పధకాల సేవలందించే ప్రక్రియే జగనన్న