ప్రజాశక్తి-గణపవరం : మండల కేంద్రమైన గణపవరం నుండి ఏలూరు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ లింగరాజు ఆర్టిసి అధికారులకు విజ్ఞప్తి చేశారు.
టి.నరసాపురం : తిరుమలదేవిపేట పంచాయతీ పరిధిలోని మల్లప్పగూడెం గ్రామంలో అక్రమ చేపల చెరువులను తొలగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ డిమాండ్
ముదినేపల్లి :అగ్రకులస్తుల దాడిలో గాయపడిన దళిత మహిళకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మను పలువురు కలిసి వినతిపత్రం అందచేశారు.