ఖరీఫ్ ధాన్యం అమ్మకాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు
ముప్పుతిప్పలు పెట్టిన మిల్లర్లు.. ఎదరు డబ్బు చెల్లించిన అన్నదాత
తేమ, తూకం తదితర సమస్యలతో రైతన్న ఉక్కిరిబిక్కిరి
ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : మండలం ఆదివాసి విజ్ఞాన కేంద్రం నందు సిఐటియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గిరిజన సంఘం ఆధ్వర్యంలో మండల సదస్సు జరిగింది
ఆగిరిపల్లి : పోతవరప్పాడు ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సదస్సు సన్రైజ్-2023 సందర్భంగా రెండోరోజ మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి.