ప్రజాశక్తి-పలమనేరు: ప్రజా సమస్యలపై స్పందించి, వార్తల రూపంలో అందించి, సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించే వారే నిజమైన జర్నలిస్ట్ అని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు మునిరత్నం అన్నారు.
ప్రజాశక్తి-పలమనేరు : కుప్పం ప్రాజెక్టులో అంగన్వాడీలను వేధిస్తున్న సిడిపిఓ ను సస్పెండ్ చేయాలని జిల్లా వ్యాప్త ఉద్యమంలో భాగంగా గురువారం పలమనేరు ప్రాజెక్ట్ అధికారి కి సిఐట