ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సుయాత్ర 7న సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటించున్నట్లు సిపిఎం జిల్లా నాయకులు జె. జయంతిబాబు ,ఎస్కె. మాబు తెలిపారు.
- పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
- భరోసా పత్రాలు కాదు నివాస స్థలాలు ఇవ్వండి
- పోస్టర్ ఆవిష్కరించిన సిపిఎం నేతల డిమాండ్
- నవంబరు 3, 4తేదీలలో పాదయాత్రలు