Bapatla

Aug 20, 2023 | 23:48

ప్రజాశక్తి - అద్దంకి: పట్టణంలోని ఆటోనగర్‌ సమీపంలో నివాసముంటున్న కొండా నాగార్జున, అంకమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరిలో ఇద్దరూ పిల్లలు అంగవైకల్యంతో జన్మించారు.

Aug 20, 2023 | 23:47

ప్రజాశక్తి - పర్చూరు: గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగిం చేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఈనెల 22న పర్చూరు కొల్లవారి కళ్యాణ మండపంలో అఖిల పక్ష సాధన సమితి ప్రతినిధులు తెలిపారు.

Aug 20, 2023 | 23:45

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌: రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు సోమేపల్లి రామమోహనరావు సతీమణి లక్ష్మీకాంతం 3వ వర్ధంతి సందర్భంగా గంగవరం వద్ధాశ్రమంలోని వద్ధులకు అవసరమైన రూ.4వేల విలువైన నిత్యావసర

Aug 20, 2023 | 23:43

ప్రజాశక్తి - రేపల్లె: చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం సోలార్‌ స్ట్రీట్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

Aug 20, 2023 | 00:09

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: బాపట్ల జిల్లా వెదుళ్లపల్లి జడ్పీ హైస్కూల్లో జాతీయ శాస్త్రీయ దక్పథ దినోత్సవం శనివారం జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షులు వై.

Aug 19, 2023 | 23:53

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఫ్యాఫ్టో రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బాపట్ల జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం వద్ద శనివారం నిరసన కార్యక్రమం జరిగింది.

Aug 19, 2023 | 00:02

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: ఉపాధ్యాయుల జీతాలు, పని సర్దుబాటు, పని భారం సమస్యలపై శుక్రవారం బాపట్ల డిఇఓ కార్యాలయం వద్ద ఫ్యాప్టో నాయకులు ధర్నా నిర్వహించారు.

Aug 18, 2023 | 23:58

ప్రజాశక్తి-చెరుకుపల్లి: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఢకొీనడంతో 17 రోజులుగా చికిత్స పొంది నాలుగు ఆపరేషన్లు నిర్వహించినా, మహిళ మృతి చెందడంతో నడింపల్లి ఎస్సీ కాలనీ వాసులు బాధిత కుటుంబానికి న్యాయం చ

Aug 18, 2023 | 23:52

ప్రజాశక్తి-బాపట్ల: జిల్లాలో వివిధ కారణాలతో గతంలో నిలిచిపోయిన గ్రామ పంచాయతీ సర్పంచుల, వార్డు మెంబర్ల ఎన్నికలను శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బాపట్ల జిల్లా పంచాయతీ అధికారి

Aug 18, 2023 | 00:21

ప్రజాశక్తి-బాపట్ల: ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం నిధులు కేటాయించి ఎస్సీ ఎస్టీల బలోపేతానికి కాల పరిమితిని తొలగించాలని దళిత గిరిజన బడ్జెట్‌ వాచ్‌ బాపట్ల జిల్లా చైర్మన్‌ దేవరపల్లి డేవిడ్‌ రాజ్‌ కోరారు

Aug 17, 2023 | 23:48

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణ పనులు సెప్టెంబరు 15వ తేదీలోగా అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు పి రంజిత్‌బాషా ఆదేశించారు.