ప్రజాశక్తి-బాపట్ల: అక్రమ ఇసుక తవ్వకాలతో శివారు గ్రామాలు చెరువులుగా మారుతున్నాయని బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు.
ప్రజాశక్తి-బాపట్ల: బషీర్బాగ్ విద్యుత్తు పోరాటంలో అశువులు బాసిన అమరవీరుల చిత్రపటాలకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో బాపట్ల పాత బస్టాండ్ ఆటోస్టాండ్ వద్ద నివాళు లర్పించారు.