ప్రజాశక్తి బాపట్ల : బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జి, మురళీధర్ పిలుపునిచ
భట్టిప్రోలు : శ్రీకష్ణాష్టవి సందర్భంగా అద్దేపల్లి శ్రీ కష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక టిఎం రావు ఉన్నత పాఠశాలలో పోలురాధా ఎడ్ల పోటీలు బుధవారం నిర్వహించారు.
ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసిన నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు డిమాండ్ చేశారు.