Bapatla

Feb 26, 2023 | 01:29

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఉచిత సహాయ ఉపకరణాల కోసం వైద్య నిర్ధారణ శిబిరం శనివారం నిర్వహించారు.

Feb 26, 2023 | 01:18

ప్రజాశక్తి-బాపట్ల: రక్తదానం మానవత్వానికి నిదర్శనమని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ వి శ్రీనివాసరావు అన్నారు.

Feb 26, 2023 | 01:15

ప్రజాశక్తి-చీరాల: అరటికాయలతో పాటు ఇతర పండ్లపై కృత్రిమ రసాయనాలు కలిపితే చర్యలు తప్పవని ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కెవీ సుబ్బారావు అన్నారు.

Feb 26, 2023 | 01:12

ప్రజాశక్తి-నగరం: మండల కేంద్రమైన నగరంలో వెలగపూడి రామకృష్ణ కళాశాలకు ఇతోథికంగా సాయమం దించిన అమెరికాలో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్‌ దేవభక్తుని రమాదేవికి శనివారం సన్మానం నిర్వహించారు.

Feb 26, 2023 | 01:09

ప్రజాశక్తి-వేటపాలెం: మండలంలోని రామన్నపేట గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల నందు వేటపాలెం జడ్పీటీసీ శ్రీమతి బండ్ల తిరుమలాదేవి విద్యా కమిటీ చైర్మన్‌ గుత్తి దేవకి నందనరావు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడ

Feb 26, 2023 | 01:05

ప్రజాశక్తి-పర్చూరు: గత సంవత్సరం మిర్చిపై గిట్టుబాటు ధర ఉండటంతో ఈ ఏడాది మిర్చి పంట సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపారు.

Feb 25, 2023 | 15:29

ప్రజాశక్తి-బాపట్ల : జగనన్న కాలనీలో గృహ నిర్మాణాలకు నీటి సమస్య ను నివారించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తెలిపారు.

Feb 25, 2023 | 01:57

ప్రజాశక్తి-అద్దంకి: బాపట్లలోని బాపట్ల పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అద్దంకి మండల స్థాయిలో ఐదు సబ్‌ థీమ్స్‌ నిర్వహించారు.

Feb 25, 2023 | 01:54

ప్రజాశక్తి-వేటపాలెం: ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ముందుంటుందని ఆ సంస్థ నెల్లూరు జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె ఆదం సాహెబ్‌ తెలిపారు.

Feb 25, 2023 | 01:37

ప్రజాశక్తి-పంగులూరు: పాఠశాల ఆవరణలో దేవాలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదన పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Feb 25, 2023 | 01:36

ప్రజాశక్తి-మేదరమెట్ల: మండలంలోని బొడ్డువానిపాలెం గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని, గోడ నిర్మాణాన్ని శుక్రవారం డిపిఒ శంకర్‌ నాయక్‌ పరిశీలించారు. వివాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Feb 25, 2023 | 01:34

ప్రజాశక్తి-బాపట్ల: భావ కవిత్వ ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు సాహిత్య లోకంలో సజీవంగానే ఉంటాయని సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్‌ కోటిరాజ్‌ అన్నారు.