Bapatla

Mar 01, 2023 | 00:19

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఆరోగ్యం పరిశుభ్రత విభాగంలో బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థిని కె పూజితశ్రీ రూపొందించిన సేఫ్‌

Mar 01, 2023 | 00:07

ప్రజాశక్తి-రేపల్లె: సంక్షేమ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో ప్రజల నుంచి నీరాజనాలు అందుతు న్నాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నా

Mar 01, 2023 | 00:03

ప్రజాశక్తి-పంగులూరు: మొక్కజొన్న నకిలీ విత్తనాల విషయం గురించి నివేదిక తయారు చేసి, ఉన్నతాధికారులకు పంపిస్తానని మండల వ్యవసాయ శాఖ అధికారి కే సుబ్బారెడ్డి అన్నారు.

Mar 01, 2023 | 00:00

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్లలో జగనన్న కాలనీ లో ప్రభుత్వం అందించిన జగనన్న కాలనీలో గహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌ అధికారులను ఆదేశించారు.

Feb 28, 2023 | 23:56

ప్రజాశక్తి-నగరం: ఈ నాలుగేళ్ల పాటు పరిపాలనను సజావుగా సాగించినట్లు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య పేర్కొన్నారు.

Feb 28, 2023 | 23:52

ప్రజాశక్తి-అద్దంకి: ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో పిడిఎఫ్‌ అభ్యర్థుల తరఫున ప్రచారం చురుకుగా సాగుతోంది.

Feb 28, 2023 | 01:01

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధికారులను కోరారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Feb 28, 2023 | 00:58

ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి మండలం శంఖవరప్పాడు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కళ్ల జోళ్లు సోమవారం పంపిణీ చేశారు.

Feb 28, 2023 | 00:56

ప్రజాశక్తి-బాపట్ల: భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సాయుధ పోరాటంలో ఆంగ్లేయుల గుండెల్లో సింహస్వప్నమైన చంద్రశేఖర్‌ ఆజాద్‌ గొప్ప పోరాట యోధుడని ఫోరం ఫర్‌ బాపట్ల కార్యదర్శి పిసి సాయిబాబు అన్నారు.

Feb 28, 2023 | 00:53

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లెలో ఉన్నటువంటి బీసీ కాలేజీ విద్యార్థుల వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక అధికారి మల్లికార్జునరావుకు వినతిపత్రం ఇచ్చ

Feb 28, 2023 | 00:49

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించడానికిి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.

Feb 28, 2023 | 00:47

ప్రజాశక్తి-వేమూరు/బాపట్ల జిల్లా: వేమూరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లోని పదో తరగతి విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని కొనసాగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య విజ్ఞప్తి చేశారు.