Bapatla

Mar 27, 2023 | 01:41

ప్రజాశక్తి-చీరాల: ఎర్త్‌ అవర్‌ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం అని, గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకుందామని రోటరీ క్లబ్‌ చీరాల అధ్యక్

Mar 27, 2023 | 01:39

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: మండలంలోని ఉప్పుగుండూరులో స్టార్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ వారి సౌజన్యంతో, రెండో విడత ఘగరు, బీపీ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.

Mar 27, 2023 | 01:36

ప్రజాశక్తి-సంతమాగులూరు: ప్రకాశం జిల్లా, పుల్లలచెరువు మండలం, సుగాలీల తండాల నుంచి ఆవులు పశు గ్రాసం కోసం, వినుకొండ, సంతమాగులూరు, కోటప్పకొండ, చిలకలూరిపేట మీదుగా గుంటూరు జిల్లా తెనాలి వైపు తరలి వెళుతున్

Mar 27, 2023 | 01:30

ప్రజాశక్తి-భట్టిప్రోలు: గత పది రోజుల క్రితం కురిసిన వర్షం కొందరు రైతులకు ఊరట కలిగించగా మరి కొందరికి అపార నష్టాన్ని కలిగించింది.

Mar 27, 2023 | 01:28

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో క్రీడాకారులను మరింత ప్రోత్సహించేందుకు ప్రభు త్వం క్రీడా రంగానికి పెద్ద పీట వేస్తుందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పేర్కొన్నారు.

Mar 27, 2023 | 01:26

ప్రజాశక్తి-పంగులూరు: వైద్యం ఖరీదు అయిపోతున్న ఈ రోజుల్లో, పేదవాడి ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు లేరని, పేదవారి ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా చేసుకొని, గంగవరం ఆరోగ్య, సంక్షేమ వేదిక పనిచేస్తుందని,

Mar 27, 2023 | 01:20

ప్రజాశక్తి-సంతమాగులూరు: మండలంలోని కొప్పరం గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ నాయకుడు కొప్పరపు విజరు కుమార్‌ కుటుంబానికి ఆదివారం మండలంలోని జనసైనికులు అందరూ కలసి రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Mar 27, 2023 | 01:13

ప్రజాశక్తి-రేపల్లె: ఉచిత వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్‌ విజయ సారథి అన్నారు.

Mar 26, 2023 | 01:44

ప్రజాశక్తి-కొత్తపట్నం: రాష్ట్రంలో యానాది కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మాజీ ముఖ్య మంత్రి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షులు

Mar 26, 2023 | 01:41

ప్రజాశక్తి-వేటపాలెం: రోగులకు వైద్యం అందించి మన్ననలు పొందాల్సిన డాక్టర్‌, ఇటీవల హెల్త్‌ అసిస్టెంట్‌ నుంచి సూపర్‌వైజర్‌గా ప్రమోషన్‌ పొందిన ఉద్యోగి, కార్యాలయ యుడిసి మొత్తం ముగ్గురు.

Mar 26, 2023 | 01:25

ప్రజాశక్తి-బాపట్ల: కేంద్రంలో కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్‌ 5 డిల్లీలో కార్మిక-కర్షకుల పోరాట ప్రదర్శన జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.

Mar 26, 2023 | 01:22

ప్రజాశక్తి-పంగులూరు: ''గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మేము తీసుకొస్తాం, గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తాం, అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన రోజు చెప్పారు.