Bapatla

May 02, 2023 | 00:24

ప్రజాశక్తి-భట్టిప్రోలు: మండలంలోని కోనేటిపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా పంచాయతీ చెరువులో అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలకు పూనుకున్నారు.

May 02, 2023 | 00:21

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: నేడు బాపట్ల జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం కలెక్టరేట్‌లో జరుగనుంది. నూతనంగా జిల్లా ఏర్పడ్డాక జరుగుతున్న మూడో సమావేశం ఇది. జిల్లా ఏర్పడి ఏడాది నిండింది.

May 01, 2023 | 16:17

ప్రజాశక్తి- రేపల్లె : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఆర్ కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల

May 01, 2023 | 01:38

ప్రజాశక్తి-వేటపాలెం: హృదయ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక రామానగర్‌లోని డాక్టర్‌ మధు క్లినిక్‌ ఆవరణలో అసోసియేషన్‌ సభ్యుడు కీర్తిశేషులు పింజల భాస్కర్‌ (డిఈఈ, సిపిడీసిఎల్‌) స్మారక చలివేంద్రం

May 01, 2023 | 01:36

ప్రజాశక్తి-బాపట్ల: విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా ఈ నెల 3న నిర్వహించే రాస్తారోకోలను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ సంఘాలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి.

May 01, 2023 | 01:34

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో బాపట్లలో అన్న క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నా

May 01, 2023 | 01:29

ప్రజాశక్తి-బాపట్ల: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను తెలుగుదేశం పార్టీకి అంటగట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన ముఖ్యమంత్రికి చుక్కెదురైందని, హత్యకేసులో నిందితులను అరెస్టు చేయడంతో జగన్‌ అసలు రంగు బయటప

May 01, 2023 | 01:25

ప్రజాశక్తి-నగరం: మోడీ ప్రజవ్యతిరేక విధానాలని నిరసిస్తూ నగరంలో సీపీఎం ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు.

May 01, 2023 | 01:22

ప్రజాశక్తి-బాపట్ల: తెలుగు సాహితీ లోకంలో విప్లవాగ్నిని రగిలించిన శ్రీశ్రీ సాహిత్యంలో ఒక నూతన ప్రభంజనాన్ని సృష్టించారని ప్రజాకవి, వైద్య విద్వాన్‌ డాక్టర్‌ ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు.

May 01, 2023 | 01:13

ప్రజాశక్తి-నిజాంపట్నం: నిజాంపట్నం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1988-89 పదవ తరగతి టైటాన్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది.

Apr 30, 2023 | 02:04

ప్రజాశక్తి-పర్చూరు: జగన్‌ మోహన్‌రెడ్డి కార్యకర్తలను నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు మీడియాను నమ్ముకున్నారని వైసీపీ పర్చూరు సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్‌ విమర్శించారు.

Apr 30, 2023 | 02:01

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: లారీని పాల ట్యాంకర్‌ ఢకొీన్న ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడిన ఘటన మార్టూరు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిపై జడ్పీ హైస్కూల్‌ ఎదురుగా శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.