Annamayya District

Jul 12, 2023 | 20:41

కురబలకోట : ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల బాధితులు నష్టపోకుండా న్యాయం చేస్తామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పర్మాన్‌అహ్మద్‌ఖాన్‌ అన్నారు.

Jul 12, 2023 | 15:16

రాజంపేట శాసనసభ్యులు మేడా ప్రజాశక్తి-రాజంపేట రూరల్ : వాలంటరీల గురించి మాట్లాడే అర్హత పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కు లే

Jul 12, 2023 | 14:51

ప్రజాశక్తి-పుల్లంపేట : మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లు మురికివాడల, ప్రజలు అనారోగ్యాలతో సతమతమవుతున్నారు.  వర్షపు నీరు రోడ్లపైకి చేరటం వలన

Jul 12, 2023 | 11:25

ప్రజాశక్తి - బి.కొత్తకోట (రాయచోటి) : గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందిన సంఘటన బి.కొత్తకోట పట్టణం ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది

Jul 11, 2023 | 21:57

రాయచోటి టౌన్‌ : ఐసిడిఎస్‌కు బడ్జెట్‌లో నిధులు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు డిమాండ్‌ చేశ

Jul 11, 2023 | 21:55

రాయచోటి : రాష్ట్ర అభివద్ధి చంద్రబాబు నాయుడుతోని సాధ్యమని మాజీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌, టిడిపి జతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పేర

Jul 11, 2023 | 21:53

సంబేపల్లె(రాయచోటి) : పేదల సంక్షేమాభివద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ఆడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Jul 11, 2023 | 21:51

 రాయచోటి : ప్రత్యేక అదాలత్‌ను విద్యుత్‌ వినియోగదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్‌శాఖ ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

Jul 11, 2023 | 21:40

సంబేపల్లె(రాయచోటి) : పేదల సంక్షేమాభివద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త ఆడుగులు వేస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Jul 11, 2023 | 21:38

వాల్మీకిపురం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై వాలంటీర్లు భగ్గుమన్నారు. మంగళవారం పట్టణంలో వాలంటీర్లు పవన్‌ కల్యాణ్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

Jul 10, 2023 | 16:39

ప్రజాశక్తి-సుండుపల్లి : అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని  రాచమాండ్ల పల్లె అడవి మార్గంలో పందులు స్కూటర్కు ఢీకొట్టడంతో దేవారెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

Jul 10, 2023 | 14:58

ప్రజాశక్తి-బి.కొత్తకోట : ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పె