Annamayya District

Aug 09, 2023 | 20:49

రాయచోటి టౌన్‌ : దేశంలో అమలవుతోన్న మోడీ నయా ఉదారవాద అర్థిక విధానాలతో దేశం ప్రమాదంలోకి వెళ్తోందని, నాడు భారత ప్రజానీకం బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులను క్విట్‌ ఇండియా పేరుతో తరిమికొట్టారని అదే స్పూర్తితో న

Aug 09, 2023 | 20:41

రాజంపేట అర్బన్‌ : జిఒ 77, 108లను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Aug 09, 2023 | 20:37

రాయచోటి : గిరిజనుల అభివద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కషి చేస్తోందని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ తెలిపారు.

Aug 09, 2023 | 15:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : 77,108 జీవోలను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Aug 08, 2023 | 21:09

రాయచోటి : మారుమూల పల్లెల్లో నివసించే గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతూనే ఉన్నాయి. ఫలితంగా వారి అభివృద్ధి కుంటుపడుతోంది.

Aug 08, 2023 | 21:05

 రాయచోటి టౌన్‌ : గ్రామ సేవకులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు.

Aug 08, 2023 | 21:02

రాజంపేట : కేంద్రీయ విద్యాలయలో ముఖ్యమైన మరమ్మతులకు ఎస్టిమేట్‌ తయారు చేయాలని ఆర్‌అండ్‌బి అధికారులను కలెక్టర్‌ గిరీష ఆదేశించారు.

Aug 08, 2023 | 20:58

ప్రజాశక్తి-ఓబులవారిపల్లి(పుల్లంపేట)

Aug 08, 2023 | 16:06

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కాలువ శ్రీనివాసులు ప్రజాశక్తి - బి.కొత్తకోట(అన్నమయ్య) : టిడిపి అధినేత నార

Aug 07, 2023 | 21:53

మదనపల్లె అర్బన్‌ : ప్రవేట్‌ కళాశాల మహిళా లెక్చలర్‌ రుక్సానా (32) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె హత్యకు భర్త ఖదీర్‌ అహమ్మద్‌ సహకరించినట్లు పోలీసులు విచారణలో తెలింది.

Aug 07, 2023 | 21:43

 రాయచోటి టౌన్‌ :మున్సిపాలిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్‌ చేయాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు పేర్కొన్నారు.