Annamayya District

Sep 13, 2023 | 20:59

రాయచోటి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా, ప్రత్యేక ప్రధాన్యతతో నిర్వహించాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు.

Sep 13, 2023 | 20:56

కడప అర్బన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం వార్షిక పరీక్షల్లో సంస్కరణలు అమలు చేస్తున్నట్లు విసి ఆచార్య చింతా సుధాకర్‌ స్పష్టం చేశారు.

Sep 13, 2023 | 20:51

ఒంటిమిట్ట : ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, వెంటనే కరువు మండలాలను ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి, వ్యవ

Sep 13, 2023 | 20:48

నిమ్మనపల్లి : రైతు సంక్షేమమే ప్రభత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు.

Sep 13, 2023 | 16:31

ప్రజాశక్తి-నార్పల(అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మండల స్థా

Sep 13, 2023 | 14:45

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి బత్యాల చె

Sep 12, 2023 | 20:38

రాయచోటి : ప్రత్యేక ఓటరు జాబితా 2024 సంక్షిప్త సవరణకు సంబంధించి ఓట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Sep 12, 2023 | 20:35

రాయచోటి : జిల్లాలో చేపట్టిన ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబం ధించి డికెటి భూముల అవార్డ్స్‌ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష ఆర్‌డిఒలు, తహశీల్దార్లను ఆదేశించారు.

Sep 12, 2023 | 20:32

రాయచోటి : విద్యార్థులందరు మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో జాయింట్‌ కమిషనర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు.

Sep 12, 2023 | 20:27

మదనపల్లె అర్బన్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిద్దామని జిల్లా పంచాయతీ అధికారి, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం స్పెషల్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి తెలిపారు.

Sep 12, 2023 | 20:24

కడప : విద్యుత్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగి తాము చేయబోయే పనిమీద ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ధర్మజ్ఞ

Sep 12, 2023 | 17:13

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్యజిల్లా) : ఐదేళ్ల లోపు పిల్లలు, గర్భవతులకు క్రమం తప్పకుండా టీకాలు అందించాలని అన్నమయ్య జిల్లా ఇమ్మ్యూనైజేషన్‌ అధికారిణి (డిఐఓ) డ