Annamayya District

Sep 27, 2023 | 11:24

ప్రజాశక్తి-కలకడ : విద్యార్థులతో స్నేహబంధం ఎదగాలని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు.బుధవారం మండలంలోని నడిమిచర్ల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సంద

Sep 26, 2023 | 20:54

 రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రక్రియ 2021 సంవత్సరంలో ప్రారంభించారు.

Sep 26, 2023 | 20:51

రాయచోటి : ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలు పాటించి తప్పులు లేని స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ ఆర్‌డిఒలు, తహశీల్దార్లకు సూచించారు.

Sep 26, 2023 | 20:48

మదనపల్లె అర్బన్‌ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్న బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటానికి మేము సైతం రి

Sep 26, 2023 | 20:42

బి కొత్తకోట : మండలంలోని బయ్యప్పగారిపల్లి పంచాయతీలో నా మట్టి - నా దేశం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టంగా చేపట్టిన నామట్టి నాదేశం కార్యక్రమాన్ని బయ్యప్పగారిపల్లి సర్పంచ్‌

Sep 26, 2023 | 20:35

మదనపల్లె అర్బన్‌ : అంగన్వాడీల అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు.

Sep 26, 2023 | 16:59

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : ఈనెల 29వ తేదీన విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జయరామయ్య

Sep 26, 2023 | 16:56

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : రైల్వే కోడూరు మండలం కె.బుడుగుంటపల్లి పంచాయతీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో క్రీడా మైదానంలో మంగళవారం ఎస్‌జి

Sep 26, 2023 | 15:41

ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్యజిల్లా) :ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్‌ఐ తిప్పేస్వామి సూచించారు.

Sep 25, 2023 | 21:13

అక్రమ అరెస్టులపై హోరెత్తిన నిరసనలు ఆందోళనలకు సిపిఎం మద్దతు నిరసనను అడ్డుకున్న పోలీసులు పలువురు అరెస్టు, విడుదల

Sep 25, 2023 | 21:11

ప్రజాశక్తి- రాయచోటి : సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా జిపిఎస్‌ విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ మం

Sep 25, 2023 | 21:09

ప్రజాశక్తి - రాయచోటి : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సంబంధత అధికారులను ఆదేశించారు.