Annamayya District

Oct 14, 2023 | 11:19

విద్యుత్ శాఖ డీఈగా యుగంధర్ ప్రజాశక్తి - బి.కొత్తకోట : మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అధికారులు,

Oct 13, 2023 | 21:14

బి.కొత్తకోట : మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ భూములు ఆక్రమించినా అడిగేవారు ఉండరన్న ధీమాతో కబ్జాదారులు పేట్రేగిపోతున్నారు.

Oct 13, 2023 | 21:10

 పుల్లంపేట : స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం అందించేలా మండల స్థాయి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Oct 13, 2023 | 21:05

రాయచోటి : ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించే ఇవిఎంలు, వివి ప్యాట్స్‌ల ఫస్ట్‌ లెవెల్‌ చెకింగ్‌ కార్యక్రమానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని కలెక్టర్‌ గిరీష రాజకీయ పార్టీ నాయక

Oct 13, 2023 | 21:01

మదనపల్లె అర్బన్‌ : దేశవ్యాప్తంగా బిసి కుల జనగణన జరగడానికి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం చేసిందని ఆ పార్టీ మదనపల్లె పట్టణ అధ్యక్షులు ఎస్‌.రెడ్డి సాహెబ్‌ స్పష్టం చేశారు.

Oct 13, 2023 | 15:57

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యార్థి అమరవీరుల ఆశయాల సాధనకై పోరాటాలు చేయాలని పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర పిలుపునిచ్చారు.

Oct 13, 2023 | 14:14

హాజరైన మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్ అహ్మద్ ప్రజాశక్తి-బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం,బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలో జరుగు

Oct 12, 2023 | 20:39

కలికిరి : ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వం లక్ష్యమని కలెక్టర్‌ గిరీష, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం స్థానిక జగనన్న కాలనీ ప్రారంభోత్సవం చేశారు.

Oct 12, 2023 | 20:36

 రాయచోటి : 2023-24 రబీ సీజన్‌ సన్నద్ధతలో భాగంగా జిల్లాలో 11 వేల క్వింటాళ్ల ఉలవ రాయితీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్‌ గిరీష పి.ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్‌.

Oct 12, 2023 | 20:33

రాజంపేట అర్బన్‌ : బాల్య వివాహాలను అరికట్టి బాలికల నిష్పత్తిని పెంచాలని ఆర్‌డిఒ రామకృష్ణారెడ్డి అన్నారు. బాల్య వివాహాల చట్టంపై ఆర్‌డిఒ కార్యాల యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహిం చారు.

Oct 12, 2023 | 20:28

రాయచోటి టౌన్‌ ; నేరాలకు అడ్డుకట్ట వేసి కేసుల దర్యాప్తులో పురోగతి సాధించాలని ఎస్‌పి బి.కృష్ణారావు అన్నారు.

Oct 12, 2023 | 20:08

వీరబల్లి : జగనన్న సురక్షతో పేదల చెంతకే వైద్యసేవలు అందుతు న్నాయని ఎంపిపి గాలివీటి రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.