Ananthapuram

Oct 25, 2023 | 12:33

ప్రజాశక్తి-ఆత్మకూరు : మండలంలో ఉన్న నర్సరీలు 100 ఎకరాలు దాకా ఏర్పాటు చేశారు.

Oct 25, 2023 | 12:01

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలో దసరా పండగ పాడ్యమి సందర్భంగా మంగళవారం రాత్రి కొందరు యువకులు నార్పల స్మశానం పక్కన ఉన్న మామిడి తోటలో ఐదుగురు యువకు

Oct 24, 2023 | 20:39

        బెలుగుప్ప : ప్రమాదవశాస్తూ 13 ఎకరాల సాగు చసిన జామ తోట అగ్నికి ఆహుతైన ఘటన మండల పరిధిలోని దుద్దేకుంట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

Oct 24, 2023 | 20:38

          ప్రజాశక్తి-కుందుర్పి   వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు డిమాండ్‌ చేశారు.

Oct 24, 2023 | 20:36

        ప్రజాశక్తి-పుట్లూరు   మండల వ్యాప్తంగా ఒకటిన్నర నెల నుంచి వర్షాలు లేకపోవడంతో పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, ఆముదం, కంది తదితర పంటలు ఎండిపోతున్నాయి.

Oct 24, 2023 | 20:35

         ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌   రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనను ఇంటికి సాగనంపే వరకూ ప్రజల్లోనే ఉండాలని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు.

Oct 22, 2023 | 15:52

ప్రజాశక్తి-ఉరవకొండ(అనంతపురం) : ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని హంద్రీనీవా,హెచ్‌ఎల్‌సి కెనాల్‌ ద్వారా

Oct 22, 2023 | 13:04

ఆందోళనలో రైతులు ప్రజాశక్తి-పుట్లూరు : మండల వ్యాప్తంగా గత ఒకటిన్నర నెల నుంచి వర్షాలు లేకపోవడంతో వేసిన పత్తి మొక్కజొన్న వేరుశెన

Oct 22, 2023 | 11:53

.ప్రజాశక్తి-నార్పల :  మండల కేంద్రంలోని నార్పల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజృంభించిన విష జ్వరాలు అన్న ప్రజాశక్తి కథనానికి స్పందించిన సర్పంచ్ మంజుల సుప్రియ కార్యదర్శి అశ్వ

Oct 21, 2023 | 21:32

           ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 23, 24వ తేదీల్లో మున్సిపల్‌ కార్మికులు చేపట్టనున్న మెరుపు సమ్మెకు ప్రజలు మద్దతు ఇవ్వాలని మ

Oct 21, 2023 | 21:31

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    సివిల్‌ సప్లరు స్టాక్‌ పాయింట్‌లో పని చేస్తున్న హమాలీల జీతాలు, బోనస్‌ తక్షణమే చెల్లించాలని హమాలీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్య క్షులు ఆర్‌వి.న

Oct 21, 2023 | 21:29

        ప్రజాశక్తి-ఉరవకొండ   నియోజకవర్గ వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో రైతులు సాగు చేసిన పంటలను దృష్టిలో ఉంచుకుని హంద్రీనీవా, హెచ్‌ఎల్‌సి కెనాల్‌ అధికారులు డిసెంబర్‌ 30వ తేదీ వరకూ సా