Ananthapuram

Oct 09, 2023 | 21:36

        కదిరి టౌన్‌ : రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్త పాలన కొనసాగుతోందని, దీని వల్ల అన్ని వర్గాల ప్రజలూ ఇబ్బందుకలు గురవుతున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందిక

Oct 09, 2023 | 21:28

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    చంద్రబాబు కేసుల విషయంలో కోర్టు తీర్పులు చూస్తుంటే న్యాయవ్యవస్థపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

Oct 09, 2023 | 21:27

        ప్రజాశక్తి-అనంతపురం    జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికునికీ జనసేన పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్‌ తెలిపారు.

Oct 09, 2023 | 21:26

          ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    డ్రోన్‌ స్ప్రేయింగ్‌ ద్వారా రైతుకు అధిక దిగుబడి వచ్చి ఆదాయం పెరుగుతుందని పెద్దపల్లి సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్‌ కిషోర్‌రెడ్డి తెలిపారు.

Oct 09, 2023 | 21:24

           ప్రజాశక్తి-గుంతకల్లు   పట్టణంలో పారిశుధ్యం మెరుగుపరిచి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Oct 09, 2023 | 16:39

ప్రజాశక్తి-పెనుకొండ : చర్చల పేరుతో పిలిచి అవమానం చేస్తారా అంటూ ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కారుకు సిపిఎం నాయకులు, ఇళ్లు లేని పేదలు అడ్డుపడిన సంఘటన సోమవారం పెనుకొండ స

Oct 08, 2023 | 21:34

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్రంలో ప్రజలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళల పక్షాన పోరాడుతూ సామాజిక న్యాయం, సాధికారత కోసం పనిచేసే ప్రత్యామ్నాయ రాజకీయాలన

Oct 08, 2023 | 21:32

ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్‌ : ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ తెలిపారు.

Oct 08, 2023 | 20:31

         గుత్తి : ప్రతినెలా 1వ తేదీనే పింఛన్లు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పెన్షనర్ల భవనంలో విశ్రాంత ఉద్యోగులు నిరసన వ్యక్

Oct 08, 2023 | 20:29

          ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం   పేదల పక్షపాతిగా నిలిచిన జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుందామని ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.

Oct 08, 2023 | 20:27

          ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న జిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్నే అమలు చేయాలని ఐక్య ఉపాధ్య

Oct 08, 2023 | 20:26

         ప్రజాశక్తి-ఉరవకొండ  నేటి విద్యార్థులు విద్యతోపాటు ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో రాణించాలని ఖోఖో క్రీడాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పుల్లారెడ్డి పిలుపునిచ్చారు.