Ananthapuram

Oct 13, 2023 | 15:40

వైసీపీ సీనియర్ నాయకులు నార్పల  సత్యనారాయణ రెడ్డి ప్రజాశక్తి-నార్పల : పేద ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, ఇంటి వద్దకే వై

Oct 13, 2023 | 11:12

ప్రజాశక్తి-పుట్లూరు : మండల పరిధిలోని కడవకల్లు గ్రామానికి చెందిన 9 మంది రైతుల కేబుల్ వైర్లు చోరీ అయినట్లు రైతులు తెలిపారు.

Oct 12, 2023 | 21:51

           తాడిపత్రి రూరల్‌ : సొంతింటి కలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహాలను నిర్మించి ఇస్తున్నట్లు ఎంపీ తలారి రంగయ్య తెలిపారు.

Oct 12, 2023 | 21:29

          ప్రజాశక్తి-గుత్తి    తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ గుత్తి ఆర్‌ఎస్‌ లో మహిళలు గురువారం రాస్తారోకో నిర్వహించారు.

Oct 12, 2023 | 21:26

                       ప్రజాశక్తి-పుట్లూరు   పార్టీలు, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఘనత సిఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నా

Oct 12, 2023 | 21:25

        అనంతపురం ప్రతినిధి : ఈ-కెవైసికి ఇంకా 20 వేల మంది రైతులు దూరంగా ఉన్నాయి. ఈ-క్రాప్‌ బుకింగ్‌ కూడా ఇంకా జరగాల్సి ఉంది. ఈ-కెవైసి మాత్రం 93 శాతమే పూర్తయింది.

Oct 12, 2023 | 21:24

           ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ చంద్రబాబు అక్రమ కస్టడీని ప్రజలంతా ఖండించాలని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి పిలుపునిచ్చారు.

Oct 12, 2023 | 21:21

          ప్రజాశక్తి-అనంతపురం   ప్రతి ఒక్కరూ హృదయాన్ని వీలైనంత మంచి ఆలోచనలతో ఉంచుకుని మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రభు త్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కెఎస్

Oct 12, 2023 | 21:19

           ప్రజాశక్తి-శింగనమల రైతులకు 9 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు.

Oct 11, 2023 | 22:39

        అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఒకటవ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడు నగరపాలక కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్

Oct 11, 2023 | 22:37

         అనంతపురం కార్పొరేషన్‌ : అనంతపురం నగరం పరిధిలో అన్యాక్రాంతమైన సెంట్రల్‌ పార్క్‌ స్థలం, కబ్జాకు గురైన మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాల స్వాధీనంపై చర్యలకు కార్పొరేటర్లు పట్టుబట

Oct 11, 2023 | 22:35

         కళ్యాణదుర్గం : వివిధ సమస్యలపై ప్రజలు అందించే అందించే అర్జీలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు.