Ananthapuram

Oct 20, 2023 | 14:37

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రమైన నార్పలతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చాలామంది వైరల్ ఫీవర్లతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Oct 20, 2023 | 12:36

ప్రజాశక్తి-రాయదుర్గం : నైరుతి రైల్వే హుబ్బల్లి డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ హర్ష ఖరే శుక్రవారం రాయదుర్గం రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు.

Oct 20, 2023 | 11:17

నాడు వరాహాల దాడి నేడు వానరాల దాడి....

Oct 19, 2023 | 22:22

        అనంతపురం : విద్యార్థి సంఘాల పోరాటం ఫలించింది.

Oct 19, 2023 | 22:19

       తాడిపత్రి : పండ్ల తోటల సాగు చేసే రైతులకు ఎలాంటి ప్రోత్సహకాలు అందించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నాయని రైతుసంఘం న

Oct 19, 2023 | 22:17

       అనంతపురం ప్రతినిధి : అపత్కాలంలో వేగంగా చేరుకుని సామాన్యుల ప్రాణాలను నిలిపే 108 వాహనాలకు సుస్తి చేసింది.

Oct 19, 2023 | 21:51

         ప్రజాశక్తి-బొమ్మనహాల్‌   మండల పరిధిలోని బత్తలపల్లి టోల్‌గేట్‌ వద్ద గురువారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని ముల్లంగి నారాయణస్వామితో పాటు పలువురు వ

Oct 19, 2023 | 21:50

          ప్రజాశక్తి-అనంతపురం   దేశసేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. 'మేరీ మట్టి..

Oct 19, 2023 | 21:48

          ప్రజాశక్తి-గుత్తి   వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతుల కు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Oct 19, 2023 | 17:43

ప్రజాశక్తి-రాయదుర్గం(అనంతపురం) : చంద్రబాబుకు మద్దతుగా గురువారం రాయదుర్గం నియోజకవర్గ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు.

Oct 19, 2023 | 16:20

ప్రజాశక్తి-అనంతపురం : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ కక్షసాధింపు చర్యలను అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ పోలి

Oct 18, 2023 | 21:16

         అనంతపురం కలెక్టరేట్‌ : నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నాణ్యతగా చేపట్టాలని సిపిఎం 1వ నగర కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్‌ చేశారు.