ప్రజాశక్తి-నక్కపల్లి: ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవములకు సంబంధించి బుధవారం భక్తుల సమక్షంలో వైభవంగా పెళ్లి రాట
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :నర్సీపట్నం నడిబొడ్డున రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి ఎదురుగా ప్రధాన రహదారి వద్ద ఉన్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అధికారులు బుధవారం
ప్రజాశక్తి-రాంబిల్లి :ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పిడిఎఫ్, 250 ప్రజా సంఘాలు బలపర్చిన కోరెడ్ల రమాప్రభను గెలిపించాలని కోరుతూ మండల కేంద్రం రాంబిల్లి పంచాయతీలో ప్రజాసం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు చోట్ల మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాతృభాష ఆవశ్యకత, తెలుగు భాష గొప్పతనం గురించి పలువురు ప్రసంగించారు.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్: స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఆర్డిఓ జయరాంకు వినతి పత్రాన్ని అందించారు.