Anakapalle

Mar 14, 2023 | 23:47

దళితుల పొట్ట కొట్టొద్దని సిపిఎం ఆధ్వర్యాన ఆందోళన పోలీసు పహారాలో తలుపు మూసేసి వేలం నిర్వహణ అడ్డుకున్న ఆందోళనకారులను ఈడ్చేసిన పోలీసులు

Mar 14, 2023 | 23:42

రోడ్డు విస్తరణను 80అడుగులకు పరిమితం చేయాలని డిమాండ్‌

Mar 14, 2023 | 00:00

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేపథ్యంలో నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు.

Mar 13, 2023 | 23:59

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌:ఎమ్మెల్సీ ఓటు వేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్‌ తన కారు ఎక్కుతున్న సమయంలో దూరంగా ఉన్న వ్యతిరేక వర్గం వ్యక్తులు కేకలు వేశారు.

Mar 13, 2023 | 23:57

ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్‌:నర్సీపట్నంలో రద్దీ పెరగడంతో ట్రాఫిక్‌ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడంతో గత ప్రభుత్వ హయాంలో రోడ్డు 120అడుగులు వెడల్పు చేయాలని అప్పట్లోనే ప్రతిపాదనలు సిద్ధం చేశ

Mar 13, 2023 | 23:55

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం

Mar 13, 2023 | 00:09

ప్రజాశక్తి-మాడుగుల: మాడుగుల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 1995-96 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.

Mar 13, 2023 | 00:08

ప్రజాశక్తి-నక్కపల్లి:ఈనెల 13న జరగనున్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి ప్రవీణ్‌ కుమార్

Mar 13, 2023 | 00:06

ప్రజాశక్తి-నక్కపల్లి:ఉపమాక తీర్ధంలో మసాలా ఘుమ ఘుమ లాడుతోంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వెంకన్న వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా తీర్ధంలో మసాలా దినుసులు వ్యాపారం ప్రత్యేకం.

Mar 11, 2023 | 23:46

ప్రజాశక్తి -కొత్తకోట:నూతన విద్యా విధానంలో ప్రవేశ పెడుతున్న విధానాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని యలమంచిలి డిప్యూటీ డిఈఓ ప్రేమ్‌ కుమార్‌ ఉపాధ్యాయులకు సూచించారు.

Mar 11, 2023 | 23:45

ప్రజాశక్తి- నక్కపల్లి:టెన్త్‌ పరీక్షలు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంఈఓ డివిడి ప్రసాద్‌ సూచించారు.

Mar 11, 2023 | 23:43

ప్రజాశక్తి-గొలుగొండ:ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపిని ఓడించాలని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌ పొలిట్‌ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.