Anakapalle

May 21, 2023 | 00:36

ప్రజాశక్తి పాయకరావుపేట:ఉపాధి హామీ కూలీలతో కలిసి మండుటెండలో శనివారం ఎమ్మెల్యే గొల్ల బాబురావు పని చేశారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

May 20, 2023 | 13:50

అనకాపల్లి : సిపిఎం జిల్లా నాయకులు, ఉద్యమకారులు డి.సత్తిబాబు శనివారం గుండెపోటుతో మృతి చెందారు.

May 20, 2023 | 00:41

ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో ఎండపల్లి గ్రామం వద్ద అనధికారిక లే అవుట్‌పై స్థానికులు స్పందనలో చేసిన ఫిర్యాదు, ప్రజాశక్తి దినపత్రిక సహా పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు రెవెన్యూ అధి

May 19, 2023 | 00:17

ప్రజాశక్తి -కోటవురట్ల:ప్రభుత్వం పేదలకు నిర్మిస్తున్న జగనన్న గృహాలు వేగవంతానికి రెవెన్యూ సిబ్బ కృషిి చేయాలని తహసిల్దార్‌ జానకమ్మ తెలిపారు. గురువారం రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.

May 19, 2023 | 00:13

ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో డ్రగ్స్‌ కంపెనీ కొత్తగా వేస్తున్న పైపు లైన్‌ కు వ్యతిరేకంగా మత్య్సకారులు చేస్తున్న మహా శాంతియుత ధర్నా గురువారం నాటికి 531 రోజులకు చేరింది.

May 19, 2023 | 00:04

ప్రజాశక్తి- విలేకర్ల బృందం

May 18, 2023 | 00:35

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలోని బికే పల్లి, ఎండపల్లి గ్రామాల్లో బుధవారం జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ పఠన్‌ శెట్టి సందర్శించారు.

May 18, 2023 | 00:32

ప్రజాశక్తి -కోటవురట్ల: స్థానిక గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంకు బుధవారం జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు త్రిమూర్తులురెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

May 18, 2023 | 00:30

ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని పలు గ్రామాల్లో కోతులు స్వైర విహారం చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

May 18, 2023 | 00:27

ప్రజాశక్తి-గొలుగొండ: ఉపాధి కూలీలంతా తగినంత తాగునీరు తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జ్‌ ఎంపీడీవో బివి సత్యనారాయణ అన్నారు.