ప్రజాశక్తి -ఎస్.రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను డిఆర్డిఎ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీపతి ఆదేశించారు.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:మండలంలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే అనుచరులు వీటికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్