Anakapalle

Aug 21, 2023 | 00:19

ప్రజాశక్తి-గొలుగొండ:మాజీ మంత్రి అయ్యన్న అసత్య ప్రచారాల మానుకోవాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ హితవు పలికారు.

Aug 21, 2023 | 00:17

ప్రజాశక్తి -కోటవురట్ల:ఓటర్‌ ధ్రువీకరణ సర్వే పట్ల బూత్‌ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దారు జానకమ్మ సూచించారు.

Aug 20, 2023 | 00:56

ప్రజాశక్తి -నక్కపల్లి:సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హేమంత్‌ సూచించారు. మండలంలోని గొడిచెర్ల పిహెచ్‌సిని శనివారం ఆయన సందర్శించారు.

Aug 20, 2023 | 00:54

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో జగనన్న గృహ నిర్మాణాల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేయరాదని మండల ప్రత్యేక అధికారి ఉదయశ్రీ తెలిపారు.

Aug 20, 2023 | 00:52

ప్రజాశక్తి - పరవాడ: మండలంలోని కన్నూరు పంచాయతీ ఏడో వార్డుకు నిర్వహించిన ఉప ఎన్నికలో వైసిపి బలపరిచిన అభ్యర్థి మడక అప్పారావు గెలుపొందారు.

Aug 19, 2023 | 12:37

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో సాగర్‌ సిమెంట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్టా పవర్‌ సిమెంట్‌ ను శనివారం ప్రారంభించారు.

Aug 19, 2023 | 00:47

ప్రజాశక్తి- నర్సీపట్నం టౌన్‌:అందరి సహకారం తోనే పట్టణంలో రోడ్డు విస్తరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్‌ గణేష్‌ స్పష్టం చేశారు.

Aug 19, 2023 | 00:45

ప్రజాశక్తి- నక్కపల్లి:ప్రత్యామ్నాయ తేలిక రకాలైన వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతాం అని జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్‌ రావు తెలిపారు.

Aug 17, 2023 | 11:42

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : అనకాపల్లిలోని యూనిక్‌ రోలర్‌ స్కేటింగ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన 7వ అంతర్‌ యూనిక్‌ రోలర్‌ జిల్లా స్థాయి పోటీల్లో కశింక

Aug 17, 2023 | 00:33

ప్రజాశక్తి- నర్సీపట్నం:ఈ నెల 4,5,6 తేదీలలో నిర్వహించిన నేషనల్‌ యోగా ఆన్‌ లైన్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మూడో స్థానం సాదించిన విద్యార్థి దవరసింగి ఆదిత్య రుత్విక్‌ ను ప్రిన్సిపాల్‌ స

Aug 17, 2023 | 00:30

ప్రజాశక్తి-కోటవురట్ల:గత ప్రభుత్వంలో పాడి రైతులు నిర్మించుకున్న మినీ గోకులం బిల్లులు చెల్లించాలంటూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

Aug 17, 2023 | 00:28

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌: స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ముఠా కార్మికులకు ఎటువంటి చట్టాలు అమలు కాలేదని బుధవారం నర్సీపట్నంలో ముఠా కార్మికులు నాయకులు ఆవేదన వ్యక్తం