ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని ఉద్దండపురం గ్రామంలో గురువారం వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తిదారులు సమావేశం సంస్థ సీఈవో గింజాల అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు.
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని పెదదొడ్డిగల్లు, చినదొడ్డిగల్లు, గొడిచెర్ల, కాగిత, ఉద్దండపురం గ్రామాల్లో సుడిదోమ సోకిన వరి పొలాలను గురువారం విశాఖపట్నం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవే
మాజీ మంత్రి, టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును గురువారం తెల్లవారు జామున అరెస్టు చేయడంతో అనకాపల్లి జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు.
ప్రజాశక్తి-కోటవురట్ల:మండల సమావేశం మందిరంలో మండల స్థాయి అధికారులతో మండల ప్రత్యేక అధికారి, నర్సీపట్నం డిఎల్డిఓ ఉదయశ్రీ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్లైన్ సమస్యతో ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సిఐ నారాయణరావు, ఎస్ఐ శిరీష ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మాన
ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో అత్యధికంగా తాండవ కాలువ కింద సాగు చేస్తున్న వరి రైతులకు గడిచిన పక్షం రోజులుగా తాండవ నీరు సక్రమంగా అందక పోవడంతో పంటలు ఎండు ముఖం పడుతున్నాయి.