Anakapalle

Nov 12, 2022 | 00:20

ప్రజాశక్తి-మాడుగుల: రాష్ట్ర వ్యాప్తంగా రూ.435 కోట్ల రూపాయలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల భవనాలు నిర్మిస్తున్నట్లు ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు.

Nov 12, 2022 | 00:15

ప్రజాశక్తి- కంచరపాలెం : స్టీల్‌ప్లాంట్‌ అమ్మాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకుని, ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని విశాఖ పర్యటనలో ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిిమాం

Nov 12, 2022 | 00:13

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌: స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో ఎంపీడీవో జయ మాధవి అధ్యక్షతన శుక్రవారం జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం స

Nov 11, 2022 | 12:56

అనకాపల్లి : విభజన హామీలను ప్రధాని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ... శుక్రవారం ఉదయం నక్కపల్లిలోని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

Nov 10, 2022 | 23:57

ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్‌:మండలంలో నీలంపేటలో జి డాన్స్‌ అకాడమీని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆదిలక్ష్మి ప్రారంభిం చారు.

Nov 10, 2022 | 23:56

ప్రజాశక్తి-నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌కు ఎట్టి పరిస్థితు ల్లోనూ అనుమతులు ఇవ్వకూడదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు.

Nov 10, 2022 | 23:51

ప్రజాశక్తి - రాంబిల్లి : సమస్యలు పరిష్కరించాని కోరుతూ వాడనర్సాపురం వద్ద ఎన్‌ఎఒబి మెయిన్‌ గేటు వద్ద నేవీ నిర్వాసితులు చేపడుతున్న నిరసన ఆందోళన గురువారం 11వ రోజుకు చేరుకున్నాయి.

Nov 10, 2022 | 23:50

ప్రజాశక్తి -నక్కపల్లి:c. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Nov 10, 2022 | 23:49

ప్రజాశక్తి- అనకాపల్లి : గిరిజనుల హక్కులను జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తోందని తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు.

Nov 10, 2022 | 23:45

ప్రజాశక్తి- అనకాపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో 11న వామపక్షాల ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చేపట్టే 'మోడీ గో బ్యాక'్‌ నిరసనను విజయవంతం చేయ