ప్రజాశక్తి- అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు చేస్తున్న అన్యాయంపై ఈనెల 16న విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద పెన్షనర్ల విద్రోహ దినం ని
ప్రజాశక్తి- కొత్తకోట : కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరుతూ విశాఖ ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రా
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లాలోని పలు గ్రంథాలయాల్లో మంగళవారం పుస్తక ప్రదర్శనలు నిర్వహించారు. వీటికి పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రజాశక్తి-గొలుగొండ : మండలంలోని కొత్త ఎల్లవరం చెరువు దగ్గర కూల్చివేసిన మహిళ ఇల్లును సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు, మండల క
ప్రజాశక్తి-మాడుగుల:అట్టహాసంగా ప్రారంభం కావలసిన గ్రంథాలయ వారోత్సవాలు మొట్టమొదటి రోజున బోసిపోయాయి. ఈనెల 14 నుండి 20 తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించాల్సి ఉంది.
ప్రజాశక్తి -నర్సీపట్నంటౌన్: మాకవరపాలెం మండలం పైడిపాల గ్రామ దళితులు నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా విలేకరులతో దళితులు మాట్లాడుతూ,మాకవ