ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్:స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. గురువారం చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యతక్షన సమావేశం నిర్వహించారు.
ప్రజాశక్తి -నక్కపల్లి:నక్కపల్లి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పఠాన్ శెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, జనరల్ వార్డులను పరిశీలించారు.
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట(అనకాపల్లి జిల్లా) : చోడవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో వివిధ విభాగాల్లో దివ్యాంగ విద్యార్థులు సత్తా చాటినట్లు హెచ్
ప్రజాశక్తి-గొలుగొండ:2024 ఎన్నికల్లో టిడిపి విజయం కోసం సైనికుల్లా పని చేయాలని మాజీ మంత్రి అయ్యన్న తనయులు, నర్సీపట్నం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చింతకాయల రాజేష్ కోరారు.
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్: ముఠా కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఐదో వార్డ్ సచివాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు.