ప్రజాశక్తి-నక్కపల్లి:సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలని డిఎల్పిఓ ఉదయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రజాశక్తి -నక్కపల్లి : మండలంలోని వేంపాడులో సచివాలయం ,రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను, సంపద తయారీ కేంద్రాలను మంగళవారం జెడ్పి సిఇఒ శ్రీరామమూర్తి పరిశీలించారు.