ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : గ్రామ పంచాయతీల బిల్లులు మంజూరులో ట్రెజరీ అధికారులు పర్సంటేజ్ డిమాండ్ చేయడం తగదని వైసిపి మండల నాయకులు, సర్పంచ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:పార్టీలు చూడకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలను కల్పిస్తూ పథకాలతో ఆర్థికంగా సిఎం జగన్ చేయూత అందిస్తున్నారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్న
ప్రజాశక్తి-కొత్తకోట:జగనన్న ఇల్లు నిర్మాణం లో లబ్ధిదారులు అలసత్వం వహిస్తే లబ్ధిదారుల జాబితా పై పున: ఆలోచన చేయాల్సి వస్తోందని గృహ నిర్మాణ శాఖ స్పెషల్ ఆఫీసర్ టి.సుబ్బారాయుడు స్పష్టం
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, త్వరలో వారి పింఛన్ పెంచే ఆలోచన ఉందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలోని ఎన్జి.పాలెం పంచాయతీలో వైఎస్ఆర్ ఆసరా పథకం (డ్వాక్రా మహిళలు కు రుణమాఫీ) 3 వ విడత రుణమాఫీ నిమిత్తం ప్రతీ డ్వాక