ప్రజాశక్తి-ఎస్.రాయవరం:మండల కేంద్రంలోని వినరు విద్యా సంస్థలో అంగరంగ వైభవంగా చెకుముకి సైన్స్ సంబరాలు జరిగాయి. 20 మండలాల నుండి 150 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.
ప్రజాశక్తి-నక్కపల్లి:అకాల వర్షం రైతన్నల కొంపముంచింది. వరి పంట చేతికందే సమయంలో వర్షం కారణంగా నష్టాన్ని మిగిల్చింది. అకాల వర్షం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
ప్రజాశక్తి-అనకాపల్లి : డైట్ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో భాగంగా ఈనెల 12, 13 తేదీల్లో వైబ్రంట్ డైట్ 2022 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ తెలి
ప్రజాశక్తి-నక్కపల్లి:రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు నిస్వార్ధమైన సేవలు అందిస్తున్నట్లు రెడ్క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ శ్రీధర్రెడ్డి అన్నారు.
ప్రజాశక్తి-నక్కపల్లి :ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావుకు శనివారం మండలంలో కాగిత హౌటల్ జాస్ వద్ద జిల్లా ఏపీయుడబ్ల్యుజే ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
ప్రజాశక్తి-నర్సీపట్నంరూరల్:ఈ నెల 9న ఆంధ్రా యూనివర్శిటీలో నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో నర్సీపట్నం డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఐదుగురు మహిళా బాక్సర్లు పతకాలు సాధించారు.