ప్రజాశక్తి-కశింకోట : మండల కేంద్రం కశింకోటలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో రోజు శుక్రవారం కూడా నిర్వహించారు.
ప్రజాశక్తి-చీడికాడ:విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను అందజేయడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలయుడు తెలిపారు.
ప్రజాశక్తి-నక్కపల్లి:అనకాపల్లిలో కన్జ్యూమర్స్ ఎఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లయర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నక్కపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ విద్యార్
ప్రజాశక్తి-పాయకరావుపేట:పట్టణంలోని కనోస ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ప్రిన్సిపాల్ సిస్టర్ సోఫియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గడపగడపకి కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు.
ప్రజాశక్తి- కొత్తకోట:రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో గురువారం గ్రామ దేవత మరిడిమాంబ పండగను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను మూడేళ్లు కు ఒకసారి నిర్వహిస్తారు.