ప్రజాశక్తి-మాకవరపాలెం: మండలంలో రామన్నపాలెం గ్రామంలో బహిరంగ ప్రదేశాల్లో కోడిపందాలు జరుగుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం అందుకున్న ఎస్ఐ. రామకృష్ణ తన సిబ్బందితో సోమవారం దాడి చేశారు.
ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:తెలుగు వారంతా.. ఎంతో సంతోషంగా, ఘనంగా జరుపుకునే పండగలలో ముఖ్యమైనది సంక్రాంతి. మూడు రోజుల సంబరం శనివారం బోగి వేడుకలతో ఆరంభమైంది.