ప్రజాశక్తి-నక్కపల్లి:నక్కపల్లిలో సంపద తయారీ కేంద్రాన్ని బుధవారం జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషా రాణి సందర్శించారు. షెడ్డు పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :18న మహాశివరాత్రి కారణంగా బలిఘట్టం ఉత్తర వాహినికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ ఆదిలక్ష
ప్రజాశక్తి-కె.కోటపాడు : మండలం సింగన్న దొరపాలెం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో నష్టపోయిన రొంగలి అక్కు నాయుడు కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గ నాయకులు పైలా ప్రసాదరావు
దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండలం, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసే 23 ఎకారాల 15 సెంట్లు దురాక్రమణకు గురైన దేవు